Menu bar





Saturday, October 12, 2013

సీమాంధ్రలోని నిరసనలు పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులెవరూ దసరా పండుగ జరుపుకోం..: అశోక్ బాబు




సీమాంధ్రలోని నిరసనలు పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులెవరూ దసరా పండుగ జరుపుకోం..: అశోక్ బాబు

ఈ నెల 20 వరకూ సమ్మెను కొనసాగిస్తామని

ఈ నెల 10, 11, 12 తేదీలలో ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడించాలని నిర్ణయించామని చెప్పారు

ఈ నెల 15 తేదీన రైతు సదస్సులను ఏర్పాటు చేసి సమైక్యాంధ్రపై రైతులకు అవగాహన కల్పిస్తామని, ఉద్యమంలో వారిని భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.

8, 9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించి బంద్ చేయించాలని అశోక్ బాబు పిలుపునిచ్చారు. 13, 14, 16 తేదీల్లో సమ్మెకు విరామం ఇస్తామన్నారు. 17, 18, 19 తేదీల్లో విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్ట్ ట్రస్ట్, హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్ తదితర కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. ఈ సంస్థలను 48 గంటలపాటు మూసివేసేలా సంబంధిత కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతామన్నారు.

No comments:

Post a Comment